South Korea: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి, మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీని అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు, మోసాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలకు (Election Fraud) పాల్పడినట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై (Barack Obama)సంచలన ఆరోపణల వేళ.. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది.
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి అని ఆయన అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ మర
APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తె�
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Maithripala Sirisena | శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని ఆయన ప్రకటించారు.
Donald Trump:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సమన్లు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ప్యానల్ ఆ ఆదేశాలను ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్ని
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్పై కూడా లేరని, ఆస్పత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర�
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర పన్నారు. ఈ కేసులో ఇరాక్కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 52 ఏళ్ల షిహబ్ అహ్మద్ షిహబ్ ప్రస్తుతం అమెరికాలో రాజకీయ ఆశ్రయ
న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.