సీడ్ గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మాజీ ఎంపీ సంతోష్కుమా ర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి ఆలయంలో శనివారం 5,000 సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశార�
‘కరీంనగర్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సింహగర్జన సభ ఉద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టం. 24 ఏండ్ల క్రితం హైదారాబాద్ నుంచి కరీంనగర్ వరకు 9 గంటలపాటు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా భావిస్త
రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పటికే అద్భుత ఫలితాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నది.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కడ్తాల్లోని అయ్యప్ప మాలధారులు మొక్కలు నాటారు. శనివారం మైసిగిండి శివాలయం, రామాలయం ఆవరణలో మొక్కలను నాటారు. స్పందించిన మాజీ ఎంపీ సంతోష్కుమార్ అభినందనలు తెలిపారు.
సతీమణిని కోల్పోయి పుట్టేడు దుః ఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ యన కుటుంబ సభ్యులను గురువారం పలువులు ప్రముఖులు ప రామర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ
అటవీ శాఖ అమరవీరుల స్ఫూర్తిగా అడవులను రక్షించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల దినం సందర్భంగా అమరవీరులకు బుధవారం ఆయన నివాళులర్పిం�
తనపై రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ స్పష్టం చేశారు. 32 ఏండ్లుగా న్యాయ వివాదం లేని స్థలంపై ఇప్పుడు ఆరోపణలు రావడం వెనుక ఎవరు ఉన్నారో సులభంగా గుర్తించవచ్చ�