ఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్(బీ), కన్గుట్ట, కౌఠ(బీ) గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులతో కల
బోథ్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో మాజీ ఎంపీ నగేశ్తో కలిస
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులే మా బలం.. బలగం. గులాబీ శ్రేణులే మా సైన్యం. బీఆర్ఎస్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే మీ స్నేహితుడిగా, బంధువుగా, ఇంట్లో మనిషిగా, సై
మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ విధానసభ బీఆర్ఎస్ ఇన్చార్జి జైకుమార్ బేల్ఖడే బుధవారం రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేరుమీద సుమారు 5 వేల మంది రైతులకు అందజేశారు.
సిరికొండకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ సిరికొండ సర్పంచ్, పాలకవర్గం మంత్రి హరీశ్రావుకు గతంలో విన్నవించారు. మాజీ ఎంపీ నగేశ్ కూడా ఈ విషయమై పలుమార్లు మంత్రి హరీశ్రావును కలిసి విన�
జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమి తి(బీఆర్ఎస్) పార్టీని విస్తరించేందుకు మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఈనెల 12 నుంచి కొనసాగుతున్నాయి. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. ప్రభుత�