ప్రజల కోసం బుద్దె రాజేశ్వర్ పడిన తపన, ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని,రాజేశ్వర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో తనను అన్యాయంగా నిందితుడిగా చేర్చారని, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రా
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్పై (Rahel) మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో అరెస్టయిన రాహెల్ను.. రెండేండ్ల క్రిత జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డ�
హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది.
Rash driving | బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Former MLA Shakeel) కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash driving)కేసులో పంజగుట్ట పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన రోడ్డు ప్రమాద కేసులో సీఆర్పీసీ చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
‘బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయినందుకు కార్యకర్తలు అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని.. ప్రతీ నిమిషం మీ వెంటే ఉంటా.. లక్ష ఎనుగుల బలం మీకు ఇస్తా..’ అని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చా