బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫారసు మేరకు మంజూరైన రూ.19,16,500 విలువచేసే 56 సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) చెకులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస�
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంట్లో రిసెప్షన్ సందడి నెలకొంది. సండ్ర కుమారుడు భార్గవ్ - చిద్విత సాయిల వివాహం ఇటీవల హైదరాబాద్లో జరుగగా.. ఖమ్మంలోని శ్రీలక్ష్మీ గార్డెన్స్లో ఆదివారం రిసె�
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి.. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గురువారం ఖమ్మం కలెక్�
ప్రత్యేక అధికారాలు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసిందే గత కేసీఆర్ ప్రభుత్వమని, దీంతోనే గ్రామాల్లో సుపరిపాలన అందిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్
బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తే విలీనానికే వెళ్లారని కొందరు నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ మాటలు అర్థ రహితమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇటీవల ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల �
అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను విస్మరించి పూటకో మాట మాట్లాడుతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ నెల 5న పదవీ విరమణ చేయనున
ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా క�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఘనంగా జరిగాయి.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు కోసం ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి ఓట్లు అభ్యర్థించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బీఆర్�
లోక్సభ సాధారణ ఎన్నికలను పురసరించుకుని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రజలను అయోమయానికి గురిచేసి.. మోసపూరిత హామీలను గుప్పించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు.