ఎండిన పంటలు పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
నల్లగొండ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన అభ్యర్థిత్వానికి సహకరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలతో మమేకం అయితే విజయం సొంతం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న కంచర్ల కృష్ణా�
కాంగ్రెస్ మంత్రులు గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చ�
మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సింగం శివ చిన్నాయన సింగం అంజయ్య ఇటీవల మృతిచెందారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థి�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్టా ప్రాజెక్టులు వెళ్లాయని, కృష్ణా జలాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు కింద ఆర్థిక సాయం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండిం
2024 నూతన సంవత్సరం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.