వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల గుం డెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ముమ్మాటికీ నిజమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు నిరాశ చెందారే తప్ప కాం గ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని మాజీ స్పీక ర్ పోచారం శ్రీనివాస్ర�
రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కట్టా శేఖర్రెడ్డి మాతృమూర్తి జానమ్మ (95) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ