రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇప్పటి వరకు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి నయా పైసా ఇవ్వలేదని, కేంద్రం నుం చి వచ్చిన నిధులను కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యా న్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో రూ.34.22 కోట్లతో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో కేవలం ఓపీ సేవలు
రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గి పుట్టిస్తామని జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. ఖమ్మంజిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరులో
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు. పంచాయతీ కార్య�
జక్కపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుప్తల శ్రీనివాస్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మా�
కాంగ్రెస్ హామీలతో మోసపోయి గోసపడుతున్నామని, ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నార�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆత్మీయ స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలోని హెలీప్యాడ్కు చేరుకు�
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతోంది.ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందున్నది.
ఆరు గ్యారెంటీలు అని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణ ఏమీ చేయని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపే�
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం�
మెదక్ గడ్డా.. గులా బీ అడ్డా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని సిద్ధి వినాయక దేవస్థానంలో బీఆర్ఎస్ ప్రచార రథాల�
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించలేదని, బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి భారీగా నిధులు తగ్గ
ప్రతి కార్యకర్త ఓపికతో ఉండాలని, ఆరు నెలల్లో మనకే భవిష్యత్ ఉంటుందని, కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్లను కాళ్లు మొక్కినా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
ఈ నెల 31న బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనున్నది. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.