ఉమ్మడి పాలమూరు జిల్లా లో నీటి వనరు అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించుకుపోతుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పాలకులకు పట్టింపు లేకుండా పోయి�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీరు పా రించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. పీ ఆర్ఎల్ఐ
మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పేరును బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చే శారు. ప్రాజెక్టుల పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈ కంపెన�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11నెలలు గడిచినా రాష్ట్రంలో అసమర్థ పాలనతో నైరాశ్యం నెలకొన్నదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భరోసా యాత్ర చేపడుతానని మాజీ మం
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ పను�
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వట్టెం పంప్హౌజ్ నీట మునిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర సమీపంలో నీట మునిగిన వట్టెం(వెంకటాద్రి)రిజ�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డిని ఆదివారం గులాబీ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగంను హైదరాబాద్లోని ఆయ న స్వగృహాన�
కోయిల్సాగర్కు జూరాల నుంచి కృష్ణాజలాలు వస్తుండటంతో గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 15 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా.. 17.5 ఫీట్లకు నీరు చేరితే షెట్టర్లను తెరుస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇ చ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని స్పష్టం చేశారని, వంద రోజుల వరకు వేచి చూస్తామని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని మాజ�
ఉమ్మడి పాలనలో కరువు కష్టాలను చవిచూసి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లిన సందర్భాలను కండ్లారా చూసిన వ్యక్తిని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కష్టాలు మొత్తం పోతాయని బలంగా నమ్మిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట ఉమ్
‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్య�
మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూ మోసం చేసిన కాంగ్రెస్ విధానాలపై భగ్గుమన్న ఆయన మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ను నిరంతరం ఓడించడమే కాకుండా.. శాసనమండలిని అధికార పార్టీలో విలీనం చేసిన ద్రోహి కూచుకుళ్ల దామోదర్రెడ్డి కుటుంబానికి పార్టీ టికెట్ కేటాయించడం దారుణమని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ధ్వజమ�