ఫోర్జరీ పత్రాల కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు మరో నలుగురు ఆఫీస్ బేరర్లను అరెస్ట్ చేసినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) �
నల్లగొండ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పట్టాలు పొంది న వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ భూ బాగోతంలో నిందితులుగా ఉన్న మ రో ముగ్గురు తహసీల్దార్లు పరారీలో
తనపై రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ స్పష్టం చేశారు. 32 ఏండ్లుగా న్యాయ వివాదం లేని స్థలంపై ఇప్పుడు ఆరోపణలు రావడం వెనుక ఎవరు ఉన్నారో సులభంగా గుర్తించవచ్చ�
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�