కరీంనగర్ కళోత్సవాలకు వేళయింది.. బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజుల పాటు కనువిందు చేసే వేడుకలకు మరి కొద్ది గంటల్లో తెరలేవబోతున్నది.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కళల
ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం.. అమెరికా, ఆస్ట్రేలియా అంటూ విదేశాల బాట పట్టిన వాళ్లంతా అమ్మచేతి వంటను మిస్సవుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే. ఏ ప్రవాసుడిని కదిపినా.. �
ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ �
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) రాయాలనుకొనే వైద్య విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని
ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కాని ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
రాష్ట్రం నుంచి మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల ఉద్యానశాఖ, కేంద్ర ప్రభుత్వం మధ్య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, జోగుళాంబ గద�
9.65 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వులు ముంబై, మార్చి 18: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో దూసుకుపోయిన దేశీయ విదేశీ మారకం నిల్వలు గత వారంలో 9.646 బిలియన్ డాలర్లు తగ్గి 622.2
పెద్ద చదువులు.. అందులోనూ టాప్ కాలేజీల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్యంటే మన చేతిలో ఉన్న సొమ్ము సరిపోదు. పిల్లల ఉన్నత చదువు కోసం తల్లిదండ్రులు పొదుపు చేసిన సొమ్ము ఇప్పుడున్న ఫీజులకు ఏమాత్రం చాలదంటే అతి�
Afghanistan Budget | తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022బీజింగ్: వచ్చే ఏడాది చైనా వేదికగా జరుగనున్న వింటర్ ఒలింపిక్స్కు విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పూర్తిస్థాయి�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా సాయంలో భాగంగా తొలివిడుతల్లో 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య పరికరాలను పంపింది. భారత్కు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 300 వెంటిలేటర్లు అందజేస్తామని జపాన్ ప్రకటించిం�