వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో ఏడుగురు అధికారుల బృందం విదేశీ పర్యటన ఖరారైంది. నెదర్లాండ్స్, పారిస్ల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్ బృందం.. ముందుగా సింగపూర్కు చేరుక�
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చ�
సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్రెడ్డి వరుసగా విదేశీ యాత్ర చేపట్టనున్నారు. పది రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఫారిన్ టూర్ను ముగించుకొని గణతంత్ర దినోత్సవాలకు ముందురోజు తిరిగి ఆయన రాష్ర్టానికి రా
Rajnath Singh : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ, ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలను కాషాయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ము గించుకొని సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 15న దావోస్కు వెళ్లిన రేవంత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3 రోజులపాటు పాల్గొని అక్కడి నుం చి లండన్ వెళ్లారు.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ టూర్ అనుమతిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబసమేతంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్, నెల రోజులపా�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్�