Gautam Adani | తీవ్ర వివాదంలో చిక్కుకున్న వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది. నెలరోజుల క్రితం ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 3వ స్థానంలో నిలిచిన అదానీ ఈ సోమ
తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది.
Gramheet | నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు ‘ఫోర్బ్స్ ఆసియా-100’లో చోటు సంపాదించారు. ఇది వారి సొంత వ్యాపారాలకు వచ్చిన గుర్తింపు కాదు.. అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. దళారులు లేని వ్యవస్థను ఏర్ప�
Forbes | ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు మెరిశాడు. యంగ్ అచీవర్స్ అండర్ 30 జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా �
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల షేర్లు శుక్రవారం కూడా పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం.
గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ..
PV Sindhu హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. టాప్ 25 ఫోర్బ్స్ స్పోర్ట్స్వుమెన్ జాబితాలో చోటు సంపాదించింది. మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ �
Archana Rao | అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల అధినాయకత్వ స్థానాల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. మనవాళ్ల సమర్థతను ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఆ జాబితాలో చేరిన మరో ఆణిముత్యం అర్చనా రావ్. తాము పనిచేస్తున్న సంస్థల పని�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చాలా మంది ధనవంతులు ఉక్రెయిన్ వీడి విదేశాల్లో తలదాచుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం స్వదేశంలోనే ఉండి అధికారులకు సాయం చేస్తున్నాడు. ఫోర్బ్స్ 100 మంది ఉక్రెయిన్ ధనవంతుల్ల�
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లారు. కరోనా విజృంభణ మధ్య కొనసాగుతున్న బీడబ�
గత వందేండ్ల కాలంలో అంతర్జాతీయ సమాజం రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించిన అమెరికా-సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధాన్ని చూసింది. ఇవన్నీ ఆర్థిక మూలాల్నించి వచ్