బెంగళూరు: బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (బీఎఫ్సీ)తో తన కాంట్రాక్టును భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరో రెండేండ్ల పాటు పొడిగించుకున్నాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో 2023 వరకు అతడు బెం
రియోడీజెనీరో: కోపా అమెరికా కప్లో బ్రెజిల్ గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం పెరూతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 4-0 తో ఘన విజయం సాధించింది. అలెక్స్ సాండ్రో (12ని), నెయ్మార్ (68ని), ఎవర్టన్ రిబిరో (89ని), రి�
లిస్బన్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డు సృష్టించాడు. 30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి వ్యక్తిగా నిలిచాడు. గతంలో ఇదే ఇ
మ్యూనిక్: యూరోకప్లో మరో ప్లేయర్ గ్రౌండ్లోనే కుప్పకూలాడు. 10 నుంచి 15 సెకన్ల పాటు స్పృహ కోల్పోవడంతో తోటి టీమ్ ప్లేయర్స్ ఆందోళన చెందారు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ డిఫెండర్ బెంజమిన్
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ
దోహా: ఖతార్ పర్యటనలో చివరి పోరుకు భారత ఫుట్బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫిఫా ప్రపంచకప్, 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసి�
న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలను భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ బద్దలుకొట్టాడు. ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడాలన్న అంకితభావం, తప
మెస్సీని అధిగమించిన భారత కెప్టెన్ దోహా (ఖతార్): తాను చేసిన గోల్స్ ఎప్పుడూ లెక్కించుకోనని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్, గోల్స్ మెషీన్ సునీల్ ఛెత్రీ చెప్పాడు. జట్టుగా తామెప్పుడూ విజయం సాధించేందుక
దోహా: ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరో అరుదైన మైల్స్టోన్ను అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన లిస్ట్లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెనక్కి నెట�
బంగ్లాను చిత్తుచేసిన భారత్దోహా: నాయకుడు ముందుండి నడిపించడంతో ఫిఫా ప్రపంచకప్ (2022), ఆసియా కప్ (2023) సంయుక్త క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ (79వ, 92�
దోహా: 2023 ఆసియాకప్ అర్హత ఆశలను నిలుపుకోవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన స్థితిలో ఉన్న భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బం�
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు ఆటగాడు అనిరుధ్ థాపా కరోనా వైరస్ బారిన పడ్డాడు. టీమ్తో పాటు ఖతార్ పర్యటనకు వెళ్లిన థాపాను దోహాలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. ప్రపంచకప్, ఆసియా కప్ సంయుక్త క్వ�
దోహా: ఫిఫా ప్రపంచకప్ అర్హత టోర్నీలో భారత ఫుట్బాల్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. గురువారం జరిగిన గ్రూపు-ఈ లీగ్ మ్యాచ్లో భారత్ 0-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శిం�
ముంబై, 1 జూన్: భారతదేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ (ఎస్పీఎస్ఎన్) లో రెండు అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లైన UEFA యూరో 2020 ,కోపా అమెరికా 2021 �