బోధన్ పట్టణంలోని 18వ వార్డులో గల వినాయక మండపం వద్ద శుక్రవారం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ఆయన ప్రతీ ఏడు వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో
ద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలోని చిన్నారులకు క్లబ్ ప్రతినిధులతో అన్న వితరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం బెల్లంకొండ విశ్వనాదుల శ్రీనివాసాచారి, లక్ష్మి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
వరదలతో నష్టపోయిన బాధితులకు తనవంతుగా సాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆకేరు వరద ప్రవాహంతో తీవ్రంగా నష్టపోయిన రాకాశితండా, రావిచెట్టుతండాలను బుధవా�
Father And Son Reunite | జైలుకెళ్లిన వ్యక్తి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అనాథ అయిన కుమారుడ్ని కలుసుకున్నాడు (Father And Son Reunite). ఒక ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమం తండ్రీకుమారులను కలిపింది. సినిమా స్టోరీని తలపించ
చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు.. అనాదిగా మానవాళి తీసుకుంటున్న ఆహారం మిల్లెట్స్(చిరు ధాన్యాలు).. మన పూర్వీకులు మనకన్న ఎక్కువ ఆయుష్షుతో బతికారంటే ఇలాంటి ‘రా ఫుడ్'నే కారణం. నేటిలా నాడు బీపీ, మధుమేహం, గుండెపోటు �
కరోనా విపత్తు వేళ ఎమ్మెల్యే బిగాల దాతృత్వం 27 రోజుల్లో 40 వేల మందికి ఆహారం వితరణ ఫోన్ చేస్తే ఇంటికొచ్చి అందజేత సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నవారికి మేలు నిజామాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మ�
ఎంపీ సంతోష్కుమార్ పెద్ద మనుసుకరీంనగర్లో నిత్యం 250 మందికి అన్నదానం విద్యానగర్, మే 24 : అన్నార్తుల ఆకలి తీరుస్తూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న �
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల