బియ్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పచ్చజెండా ఊపడంతో మిల్లింగ్పై దృష్టి పెట్టారు. త్వరితగతిన సేకరణ జరిగేలా పౌరసరఫరాల అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
మంచిర్యాలలోని ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు పంపినా ఫలితం లేకుండా పోయింది.
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సహకరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గోదాము ల్లో స్థలం, ర్యా�
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల�
‘ఇకపై దేశంలో ఉప్పుడు బియ్యం కొనే ప్రశ్నే లేదు.. రాష్ర్టాలు తమకు అవసరాలుంటే.. భేషుగ్గా కొనుక్కోవచ్చు. మేం మాత్రం కొనేది లేదు..’ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా ప్రకటించిన విధాన నిర్ణయమిది.
తెలుగుయూనివర్సిటీ : సెంట్రల్ పూల్లో ఏదైనా పాత బియ్యం అమోదించే అవకాశాన్ని తనిఖీచేసి నిర్ణయించడానికి మిశ్రమ సూచిక పద్దతి అనే ఒక కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి) ప్రవేశపెట్టబడిందని భారత ఆహార స�
మానవ సంపదను రక్షించుకునేందుకు ఆహార భద్రత చట్టం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి : ఆహార కొరతతో మరణాలు సంభవించకుండా అరికట్టేందుకు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర �
ఇప్పటికే 20 లక్షల టన్నులు డెలివరీ మరో 20 లక్షల టన్నులకు గడువు కోరుతున్న మిల్లర్లు నేడు ఢిల్లీకి పౌరసరఫరాలశాఖ అధికారులు వానకాలం కొనుగోళ్ల ప్రణాళిక సిద్ధం హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): యాసంగి సీ�