Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ�
Food Adulteration | వికారాబాద్ జిల్లా తాండూరు గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 15 మంది వరకు అస్వస్థతకు గురవగా.. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అంది�
మన దేశంలో ఆహార కల్తీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతాలు తాజాగా ‘ఎక్స్'లో వెలుగులోకి వచ్చాయి. రామ్ప్రసాద్ అనే వ్యాపారవేత్త 2005లో తనకు ఎదురైన అనుభవంపై చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
Food Safety | ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బయట ఫుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు వీకెండ్ సమయాలతో పాటు ఏదో ప్రత్యేక సందర్భంలో హోటల్స్కు క్యూ కడుతున్నారు. ఇంకొందరు ఇంట్లో వండుకునేందుకు సమ�
దేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు గుర్తించామని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది.
ఆహార కల్తీని నివారించేందుకు ఫుడ్సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో ఆహార కల్తీ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఫుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా �