ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల�
విల్లాలు, కాలనీల్లో ముంపు సమస్య శాశ్వతంగా ఉండొద్దంటే ప్రభుత్వం వెంటనే ఎస్ఎన్డీపీ సెకండ్, థర్డ్ ఫేస్లను పూర్తి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు వైద�
ఆస్మా తుఫాన్ కారణంగా జరిగిన వరద విలయానికి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. పంటలు నేలమట్టమైన రైతులు, సర్వం కోల్పో�
Cyclone Michaung | చెన్నై వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల (Helicopters) ద్వారా భారత వాయు సేన (Air Force) ఆహార ప్యాకెట్లను (Food packets) అందజేస్తోంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన ఎయిర్ బోట్స్పై స్థానిక బంగల్పేట్ వినాయక్సాగర్లో పోలీసులకు శుక్రవారం శిక్షణ ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వర�
Heavy rains | మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో
ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సో�
బేగంపేట్లో నెలకొన్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బేగంపేట్ డివిజన్లో రూ. 1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ సురభి వాణ�
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
ఖమ్మం :రాష్ట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్భన్ తహాశీల్దార్ శైలజలు నగరంలోని లో తట్టు ప్రాంతాలను సోమవారం రాత్రి పరిశీలించారు. 41వ డివిజన్లోని చెరువుబజార్, కవిర
గ్రేటర్ వరద సమస్య నివారణకు శాశ్వత చర్యలు నాలాల విస్తరణ, ఆధునీకరణకు భారీ ప్రణాళిక గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, నేరుగా మూసీలోకి మళ్లింపు రూ.858 కోట్లు కేటాయించిన ప్రభుత్వం త్వరలో ప్యాకేజీల వారీగా డీపీఆర�