కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి టీబీలోకి వరద చేరుతుండటంతో డ్యాంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఇన్ఫ్ల�
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 52,800 కూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి దిగువకు 58,435 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీట
ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం రాత్రి 11 గంటలకు 49.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా.. బుధవారం ఉదయం 7 గంటలకు 50.30 అడుగులకు చేరింది.
Srisailam | ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది గేట్లను 20 అడుగుల ఎత్తు ఎత్తి వదలడంతో నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. సోమవారం జలాశయానికి 2, 95,843 క్యూసెక్కుల వరద వస్తున్నది. డ్యాం తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర ఎ త్తి 2,51,847 క్యూసెక్కులను దిగువన ఉన్న నాగార్జునసాగర్కు �
వరుసగా ఆరో రోజు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు మంగళవారం 4,39,116 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 3,30,946 క్యూసెక్కుల నీటి
జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది శాంతించింది. గురువారం ఉస్మాన్సాగర్కి 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు
ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్ర�
Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు