వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన 5 ఇండిగో విమానాలు, 2 ఎయిర్ఇండియా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వాయు కాలుష్యానికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దాంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెద్ద ఎత్త�
Dense Fog | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా యూపీ, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి (Flights Cancelled). విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్
ఇండిగో నిర్వహణ సంక్షోభం వరుసగా ఏడవ రోజు సోమవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో 500కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు
IndiGo | ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు క్యాన్సల్ అయ్యా
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత (Crew Shortage), సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి (Flights Cancelled).
Hyd Airport | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పలు సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీని వణికిస్తున్నది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను మంగళవారం రాత్రి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం తు�
Flights Cancelled | శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్ర�