వెనకటికి ఓ ప్రబుద్ధుడు.. పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ల వలె ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి అంకె రాశాడట. ప్రస్తుత తెలంగాణ పాలకులు అదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది కొండంత. గెలిచి �
వేతన సవరణలో భాగంగా 51శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవో కేంద్రం సంఘం కోరింది. 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీని అమలుచేయాలని, 33.67 శాతం కరువుభత్యంతో కలిపి అందజేయాలని విజ్ఞప్తి చేసింది.
Fitment | తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు వేతన సవరణలో 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేతన సవరణ సంఘానికి విన్నవించింది.
స్వరాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు సైతం అదే ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్ట�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా అత్యధిక సగటు స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే భారీగా ఫిట్మెంట్ క్యాడర్స్ట్రెంత్లో గుజరాత్, బీహార్ కన్నా ముందు తెలంగాణ వస్తే ఏమైతది..? మన నీళ్లు మనకొస్తయి.. మన నిధులు మనకొస్�
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో, బీఆర్కే
సందేహ రాయుళ్ల అపోహలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం మరోమారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తాను ఉద్యోగుల మిత్రుడినేనని చాటుకోబోతున్నారు