Fish Ponds | చేపల చెరువులకు ఎలాంటి అనుమతులు లేకుండా.. విద్యుత్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే అధికార పార్టీ నాయకుల అండదండలతో వందల ఎకరాలు చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అక�
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అంతర్గాం మండలం పొట్యాల నుంచి ముర్మూర్ వరకు సోమన్పల్లి కేంద్రంగా దాదాపుగా 150ఎకరాల్లో చేపల చెరువులను నిర్మించా�
Yellampally | ఆసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడటంతో అధికార యంత్రాంగం చేష్టల
అధికారం ఉందనే ధీమా... అధికారులు తాము చెప్పినట్లు వింటారనే నమ్మకం... మంత్రి నియోజకవర్గం ఇంకేముంది. గల్లీ లీడర్ మొదలుకొని మండల స్థాయి లీడర్ వరకు తామే మంత్రి అనే లెవల్లో అధికారులను నయానో భయానో మచ్చిక చేసుకు�
బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు శనిగరంలో కలెక్టర్ మనుచౌదరితో కలిసి చే�
మత్స్యకారుల కోసం మరో రెండు సౌకర్యాలను మత్స్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. చేపల చెరువుల లీజును ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా ‘మీ-సేవ’ యాప్తోపాటు సమస్యల నివేదన కోసం టోల్ ఫ్రీ నంబర్ 9044480333ను అందుబా�
ఉపాధి కూలీలకు చేతినిండా పని నకిరేకల్ వివిధ గ్రామాల రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ కింద చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు. హామీ జాబ్కార్డు కలిగిన స�
ఏడు ఎకరాల్లో 20 లక్షలతో నాలుగు చేపల చెరువుల నిర్మాణం ఆదర్శంగా నిలుస్తున్న కొలనూర్వాసి గీట్ల సుమన్రెడ్డి ఓదెల, సెప్టెంబర్ 3 : ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల సుమన్రెడ్డికి చిన్నప్పటి నుంచే