Immunity | తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండే శిశువు భవిష్యత్తు ఆరోగ్యం.. బయటకు వచ్చే మార్గాన్ని బట్టి మారుతున్నదని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ, చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. సిజే�
జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందస్తుగా మాక్ డ్రిల్ చేశారు. కొత్త వేరియంట్ ఏ క్షణమైనా జిల్లాలో ప్రవేశిస్తే కొవిడ్ను అరికట్టడంతో పాటు తగిన చికిత్స అందించేందుకు యుద్�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ వేగంగా సాగుతున్నది. 12-14 ఏజ్గ్రూప్లో ఇప్పటి వరకు 50లక్షల మొదటి డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం
కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వలసలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో లక్ష్యానికి మించి టీకాల పంపిణీ జరుగుతున్న�
Minsiter Harish rao | రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.
హయత్నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవా�
ముంబై: కరోనా టీకా వేయించుకున్న తర్వాత తన కంటి చూపు తిరిగి వచ్చిందని ఒక వృద్ధురాలు తెలిపింది. మహారాష్ట్రలోని వాషిమ్కు చెందిన 70 ఏండ్ల మధురాబాయి బిద్వేకు తొమ్మిది ఏండ్ల కిందట రెండు కళ్లలో చూపు పోయింది. తన బ�
కరోనా టీకా| దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ�
కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
కరోనా వ్యాక్సినేషన్ | జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి 30 ఏండ్లు పైబడివారికి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం నగరంలోని పీహెచ్సీలు, ప్రత్యేక శిబ
‘డెల్టా వేరియంట్పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’ | దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్నది. వైరస్ ముప్పు మాత్రం తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ యాక్ట్రెస్గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయ�