లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టం వచ్చినట్టు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప�
ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్రెడ్డి తరఫున
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25.66 లక్షల నగదు, రూ.56.39 లక్షల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు.
Manipur Violence: మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే మే 3వ తేదీ నుంచి ఇప
Brij Bhushan: అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు బ్రిజ్పై ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు ఎఫ్ఐఆర్
లక్నో: అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఘటనలో 250 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం నాటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమో�
దేశంలోనే భారీ బ్యాంక్ మోసం అప్పుల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు 28 బ్యాంకులకు ఏబీజీ షిప్యార్డ్ రూ.23వేల కోట్లు టోకరా సామాన్యుడికి వెయ్యి రూపాయల అప్పు కావాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాయి బ్యాంకులు. కానీ బడా సంస�