Telangana | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం.
ప్రభుత్వానికి ఆర్థిక భారంకాని సీపీఎస్ను రద్దుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం కోరింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను విజ్ఞప్తిచేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ క�
Google CEO Sundar Pichai: ఎంప్లాయిస్కు ఫ్రీగా భోజనం పెట్టడం ఆర్థిక భారం కాదు అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగులకు ఫ్రీ మీల్స్ ఇవ్వడం కోసం ఆ కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నది. అయితే ఉద్యోగులు కల�
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోము అంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్�
గ్రామపం చాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిల్ల లేదు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.
గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్' సమయాల్లో టీఎస్ ఆర్టీసీ మార్పులు చేసింది. ఈ టికెట్.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది.
మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �