మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. మొదటి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంపై జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందేండ్లకు ఓసారి వచ్చే ఇలాంటి మహమ్మారిపై పోరులో మూడో సంవత్సరంలోకి అడుగు పెట�
4 జాతరలకు 332.71 కోట్లు! భాగస్వామ్యశాఖలతో గిరిజన సంక్షేమశాఖ సమన్వయం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న మేడారం జాతరలో పాల్గొనే భక్తులకు ఎటువంటి లోటు రాకు�
Diwali special | దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నా�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధం
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్ద పప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్న�
పర్ణశాల : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో బుధవారం డోలు వాయిద్యాల నడుమ గిరిజన జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను పగిడద రాజు జాతరగా పిలుస్తారని, ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఐదు రోజుల పా�
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 35 ఏళ్ల వయస్సులోను తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడి హవా ఏ మాత్రం తగ్గలేదు. ‘ఉమ’,
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో �