ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధం
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్ద పప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్న�
పర్ణశాల : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో బుధవారం డోలు వాయిద్యాల నడుమ గిరిజన జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను పగిడద రాజు జాతరగా పిలుస్తారని, ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఐదు రోజుల పా�
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 35 ఏళ్ల వయస్సులోను తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడి హవా ఏ మాత్రం తగ్గలేదు. ‘ఉమ’,
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో �
సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్ద
ఆదిలాబాద్ : శివరాత్రి పర్వదినం.. ఆ బాలుడి ఇంట్లో విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా భోకర్ తాంసి గ్రామానికి చెందిన విఠల్ కుమారుడు విపుల్ (15) ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్న�