ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించార�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో తలెత్తిన ఎరువుల కొరత రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీచ�
Fertilizer | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కే) గ్రామంలో ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రైతులు శుక్రవారం ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానందకు వినతి పత్రం అందజేశారు.
తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. అయితే, ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలొస్తున్నాయి.
ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువుల పం�
ఆరుగాలం కష్టించి వరి సేద్యం చేస్తున్న అన్నదాతలకు యూరియా వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. పొలానికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్�
రైతులకు ఎరువుల కొరత లేకుండా అమ్మకాలు నిర్వహించాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముష్టికుంట్ల సహకార సంఘంలో ఎరువుల నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘాలకు సరఫరా అ�
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల అన్నారు. ఖమ్మం నగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఖమ్మం డివిజన్ సహాయ సంచాలకుడు అజ్మీర శ్రీనివాసనాయక్