తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజే
జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్ర�
జాతీయ మాస్టర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మహిళా ఉద్యోగిని వి.శోభారాణిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేరళలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో రాష్ట్రం
అది హైదరాబాద్లోని అబిడ్స్. నిత్యం రద్దీగా ఉండే బాబూ జగ్జీవన్రామ్ చౌరస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రతిరోజూ వెళ్లే మార్గం అది. అంత ప్రాధాన్యం ఉన్న ఆ మార్గంలో అబిడ్స్ ట�
బుధవారం బోడుప్పల్ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్తో కలిసి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) సన్మానించింది. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతికశాఖ
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.