Scholarship | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది .
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జ�
Degree Exams | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 14నుంచి నిర్వహించే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తామని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీఎంఏ) ప్రభుత్వానికి హె�
పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం డ్ చేశారు. సోమవారం 200మంది విద్యార్థు
పెండింగ్లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
Suryapet | ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం సూర్యాపేట జిల్లా(Suryapet) కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన(Massive student rally) చేపట్టారు.
ప్రైవేట్, పీజీ కళాశాలల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్ విడుదల చేయాలని నాలుగు రోజులపాటు చేపట్టిన బంద్ను తాత్కాలికంగా విరమించినట్లు టీపీడీపీఏంఏ ఎంజీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారం నాగేం