అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది. దీంతో వడ్డీరేటు 4.5-4.75 శాతం నుంచి 4.25-4.5 శాతానికి దిగొచ్చింది.
బంగారం సామాన్యుడికి అందనంటుంది. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పుత్తడి శనివారం 76 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడం, ఫెడ్ వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎగువముఖం పట్ట�
బంగారం ధరలు మళ్లీ పరుగెత్తుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఒక్కసారిగా అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుక�
వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు చొప్పించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏప్రిల్ నెలలో మాత్రం రూ.8,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్ ఈల్డ్ రేట్లు భా�
ప్రపంచ మార్కెట్లలో వేగంగా రంగులు మారడంతో సోమవారం భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 400 పాయింట్ల మేర పెరిగి 72,386 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్.. ముగింప�
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్కు ముగింపు రోజైన గురువారం పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బీఎస్ఈ సెన్సెక్స్ 610 పాయింట్లు క�
వరుసగా ఐదు వారాల పాటు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ఎట్టకేలకు 170 పాయింట్ల లాభంతో 19.435 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్లో వెలువడిన పలు ఆర్థిక గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలకు బ్రేక్ వేస్తుందన్న అంచ
ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,887 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి బ్రేక్అవుట్ జరిగినంతనే వేగంగా 19,500 స్థాయిని సైతం అందుకుంది. అయితే శుక్రవారం 19,524 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి భారీగా క్షీణించి 19,303 పాయింట్ల కనిష్ఠస్థాయిక�
అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది.
వరుసగా మూడువారాల పాటు ర్యాలీ జరిపిన మార్కెట్ ముగిసినవారంలో కరెక్షన్కు లోనయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 204 పాయింట్లు క్షీణించి 17,624 వద్ద నిలిచింది. అమెరికా నుంచి వెలువడుతున్న జాబ్స్, ద్రవ్యోల్బణం గణాంకాలు..