ఇటీవల ఆదిలాబాద్, ఖమ్మం అడవుల్లో వెలుగుచూసిన బ్లూ మష్రూమ్(నీలిరంగు) పుట్టగొడుగులు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)కు చేరాయి.
రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.
Minister Konda Surekha | అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శనివారం ప్రపంచ పులుల దినోవ్స�
నాణ్యమైన తేనె ఉత్పత్తికి పాలినేషన్ (పరపరాగ సంపరం) మేలని, తేనెటీగల పెంపకందారులు ఈ పద్ధతిపై దృష్టి పెట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్), హెచ్�
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
Mulugu Forest College | సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలే
ములుగు ఫారెస్ట్ కాలేజీ | సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ( FCRI ) కు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం