కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగ�
మధుమేహంతో బాధపడుతున్న కుమార్తెకు ఇన్సులిన్ కొనలేకపోతున్నానంటూ లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆయన ఫేస్బుక్ లైవ్లో కన్నీళ్లతో, భావోద్వేగంతో మాట్లాడారు. తాను
భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో శివారులో చోటుచేసుకున్నది. సీఐ వెంకటేశం కథ�
జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. ఇలా బతకడం నావల్ల కావట్లేదని ఓ యువకుడు 18 నెలల తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నువు రెండో పెండ్లీ చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాసిన అతడు.. మెదడు సరిగా ఎద
ఇద్దరు చిన్నారులను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం నం దివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గ
చేతికి అందివచ్చిన కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
Tragedy | : రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో కొడుకు మరణించడంతో.. తండ్రి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామ
Suryapet | కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.