Farooq Abdullah: యూసీసీ అమలు చేస్తే ఏర్పాడబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆలోచించాలని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని, పర్యవ
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Farooq Abdullah | రాముడు (Bhagwan Ram) కేవలం హిందువులకే (Hindus) దేవుడు కాదని, అందరి దేవుడని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు.
MK Stalin | 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సవాల్ విసిరే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Bharat Jodo Yatra | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,
Farooq Abdullah | షారూఖ్ ఖాన్, దీపకా పడుకోన్ జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమాలో ఓ పాటకు దీపికా పడుకోన్ అసభ్యంగా
Farooq Abdullah | ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్
తాను ఎప్పుడూ కూడా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జిన్నా వచ్చి తన తండ్రిని కలిశారని, అయితే ఆయనతో చేతులు కలిపేందుకు తాము నిరాకరించినట్లు తెలిపారు.
Farooq Abdullah | నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి
Farooq abdullah | జమ్ముకశ్మీర్లో టార్గెటెడ్ కిల్లింగ్స్కు కొత్త భాష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. ఇలాంటి హత్యలు ఆగాలంటే పాకిస్థాన్తో చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో చర్చలు జరపడం �
ముస్లిం వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించడంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు.
శ్రీనగర్: బయటి వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి మరింత మంది ఓటర్లను చేర్చుతామన్న జమ్ముకశ్మీర్ చీఫ్�