MK Stalin | 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సవాల్ విసిరే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Bharat Jodo Yatra | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,
Farooq Abdullah | షారూఖ్ ఖాన్, దీపకా పడుకోన్ జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమాలో ఓ పాటకు దీపికా పడుకోన్ అసభ్యంగా
Farooq Abdullah | ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్
తాను ఎప్పుడూ కూడా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జిన్నా వచ్చి తన తండ్రిని కలిశారని, అయితే ఆయనతో చేతులు కలిపేందుకు తాము నిరాకరించినట్లు తెలిపారు.
Farooq Abdullah | నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి
Farooq abdullah | జమ్ముకశ్మీర్లో టార్గెటెడ్ కిల్లింగ్స్కు కొత్త భాష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. ఇలాంటి హత్యలు ఆగాలంటే పాకిస్థాన్తో చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో చర్చలు జరపడం �
ముస్లిం వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించడంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు.
శ్రీనగర్: బయటి వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి మరింత మంది ఓటర్లను చేర్చుతామన్న జమ్ముకశ్మీర్ చీఫ్�
క్రికెట్ అసోసియేషన్ నిధులు దారి మళ్లించారని ఆరోపణలు న్యూఢిల్లీ, జూలై 26: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్ క్రికె
శ్రీనగర్: అమర్నాథ్ గుహ వద్ద అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదలో గుహ వద్ద ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో 40 మంది గల్లంతు అయ్యారు. దీనిపై నేష�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ప్రచార కార్యక్రమాన్ని తనదైన శైలిలో విమర్శించా