ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేస�
అమరచింత : పంట పొలాల్లో ఓ భారీ మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామ సమీపంలోని ఓ పంట పొలంలో ర�
పెద్దపల్లి : రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. రైతులకు మీటర్ పెట్�
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర�
సాంకేతికతను ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
రైతులపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా నోటి దురుసు టికాయిత్ చౌకబారు మనిషని వ్యాఖ్య నన్ను ఎలా ఓడించాలో ప్రజలు ఎన్నడూ తెలుసుకోలేరని రుబాబు రైతులపై కారెక్కించిన కొడుకుపై ప్రశ్నలకు జవాబు దాటవేత లక
ఇరవయ్యో శతాబ్దం తొలి రోజులు.. పంజాబ్ రైతులు అప్పుల్లో పుట్టారు. అప్పుల్లో బతికారు. అప్పులతో మరణించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని మరింత బలిపెట్టే మూడు బ్రిటిష్ నల్లచట్టాలొచ్చాయ్. బ్రిటిష్ వాడిపై గెలిచే
రైతులకు వ్యవసాయంలో నూతన పద్దతులపై ఆసక్తి కలిగించి, ఆయిల్ పామ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శా�
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఏఈవో యాక్టివిటీ లాగ�