దేశంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో మాత్రమే సాధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది.
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొ
Minister Mallareddy | రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అదనంగా సమీకరించనున్న 3 లక్షల మంది జవాన్లలో రైతులు కూడా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని సంకేతాలిచ్చా
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) కథ అంతా ఉత్తదే అని తేలిపోయింది. కేంద్రం చెప్పుకొంటున్నంత గొప్పగా రైతులకు కేసీసీలు అందడం లేదు. వాటి ద్వారా కలిగే ప్ర యోజనాలకు రైత
Minister Harish Rao | వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంటల సాగు వివరాలు లేకపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు
విద్యుత్తు రంగంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటివని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద