తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత
పత్తి రైతుల నష్టం వెనుక పాపం ఎవరిది..? నాసిరకం విత్తనాలు వేయడంతో మొక్క పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా కాయ నిలబడకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఒక వైపు రైతులు ఆందోళన చేస్తునారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికార
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ర్టానికి చెప్పిన మాట పచ్చి నిజమని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వరకు ఎఫ్ఆర్బీఎం
వానకాలం సీజన్లో సోయా పంట సాగు చేసిన రైతుకు ఈసారి ధర కలిసి వస్తున్నది. మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా స�
వ్యవసాయ పనులు జోరుగా సాగే సమయంలో పురుష కూలీలకు 10-15 రోజులు పని దొరికితే మళ్లీ దాదాపు నెల వరకు ఖాళీనే. ఈ 15 రోజుల కూలీని ఆ ఖాళీ సమయానికి కలిపితే రోజుకు కూలీ కనీసం రూ.100 కూడా ఉండదని వ్యవసాయార్థికవేత్తలు అంటున్నార
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ముఖం చాటేయడంతో ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామనే హామీ నెరవేర్చకపోవడంపై అన్నదా�
కేంద్రం నిర్వాకంతో కునారిల్లుతున్న రైతన్న దుస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది.. కార్పొరేట్ ప్రభుత్వాలు ఏలుతున్న దేశంలో అన్నదాతల దారుణ పరిస్థితికి వాస్తవ రూపం ఇది.. పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా రాక పంటనం
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. మోదీ సర్కారు సవాలక్ష అడ్డంకులు సృష�
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై దృష్టి సారించడంతో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది. దీంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కూలీల కొరత ఉన్న నేటి తరుణంలో య�