మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు విరివిగా పొగాకు పంటను సాగు చేశారని, పొగాకు కంపెనీ పంటను కొనుగోలు చేసేందుకు ముందు రాకపోతే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శే
గిట్టుబాటు ధర కోసం జనగామ జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కారు. క్వింటాల్కు రూ.18వేల ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై, రఘునాథపల్లి మండలం కుర్చ
కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించినా దిగుమతి చేయకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వైరా-సత్తుపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేయడంతో భారీ
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పం
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో మార్కెట్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ నాయక
నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు(కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే) ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకొని రోడ్డుపై బై�
తాము చేస్తున్న పోరాటంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేతులు కలపాలని పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని, అసలు అలైన్మెంట్ మార్చే దమ్ముందా.. లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు �