వాషింగ్టన్: మానవ శరీర భాగాలు కొనుగోలు చేసి వాటిని ఫేస్బుక్ ద్వారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ సంఘటన జరిగింది. ఎనోలాకు చెందిన 40 ఏళ్ల జెరెమీ లీ పాలీ, మా�
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సి�
ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకు
డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. న్యూస్ పబ్లిషర్లతో గూగుల్, ఫేస్బుక్లు ఆదాయం పంచుకునేలా ఐటీ చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత
ఆర్ధిక మందగమనం నేపధ్యంలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు.
ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా 46 వేల కోట్లు టీవీ హక్కులు స్టార్కు, డిజిటల్ రైట్స్ వయాకామ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పండుతున్నది. ప్రపంచంలోనే ఖరీదైన లీగ్గా వెలుగొందుతున్న ఐప�
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా నిర్వహించిన సర్వేలో శివలింగం ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లా�