PresVu Eye Drops | ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రెస్వు’ ఐ డ్రాప్స్కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది.
కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త ఐ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్కు డ్రగ్ కంట్ర
కండ్లలో నీళ్లు ఉత్పత్తి కానప్పుడు, ఊరిన నీళ్లు వెంటనే ఆవిరైపోయి తగినంత తడి లేనప్పుడు మనకు కండ్లు పొడిబారే సమస్య ఏర్పడుతుంది. చాలామందిలో కనిపించే ఈ సమస్య కొన్నిసార్లు రోజువారీ పనులకు ఇబ్బందికరంగా మారుత�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెల�
Artificial Tears: ఆర్టిఫిషియల్ టియర్స్లో ఎటువంటి కలుషిత పదార్ధాలు లేవని తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరక్టర్ విజయలక్ష్మీ తెలిపారు. అమెరికా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించలేదు. ఆ కంటి చుక్కల వల్ల బ్య�
భారత్లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమ�
Artificial Tears: ఇండియాకు చెందిన కంటి చుక్కల మందు వాడిన అమెరికన్లలో సమస్యలు వచ్చాయి. దాదాపు 55 మంది కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఐ డ్రాప్స్ను తయారు చేస్తున్న చెన్నై కంపెనీలో తనిఖీలు చేపట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరా�
6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్�