ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో సందడిగా ఉండే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ వెలవెలబోతున్నది. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నప్పటికీ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా నిరుపయోగంగా మారింది.
SCR Good News | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది.
Good news | కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త చెప్పింది. మూడురోజుల పాటు ఢిల్లీకి వెళ్లేందుకు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది.
ఇంజిన్లో సాంకేతి క లోపంతో ఎక్స్ప్రెస్ రైళ్లు ఉప్పల్ రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సి న కాగజ్నగ
Indian Railways | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది కేంద్రం.
హిందూ ప్రజలు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. ఇప్పటికే తెలంగాణ మినహా పలు రాష్ర్టాల నుంచి నేరుగా కాశీకి వెళ్లడానికి రైళ్లు ఉన్నాయి.
సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్డ్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల స్లీపర్ క్లోచ్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోగీలలో కెపాసిటీకి మించ�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్రంగ్పూర్, బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
దేశంలో రైళ్ల సమయపాలన నానాటికీ దిగజారుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు మధ్య నాటికి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన 73 శాతానికి పడిపోయింది. ఇది నిరుడు ఇదే సమయం నాటికంటే దాదాపు 11 శాతం తక్కువ.
స్థానిక ప్రజల కోరిక మేరకు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను కలిసి వినతిప�
సమయపాలన పాటించట్లేదంటూ కాగ్ మొట్టికాయలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రయాణ సమయం చాలా పెరిగిందని రైల్వే వ్యవస్థపై కాగ్ మొట్టికాయలు వేసింది. రైళ్ల సమయపాలన కూడా చాలా తగ్గిందని
పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ట్రైన్లు | దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కి