న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీమాపురిలో గురువారం పేలుడు పదార్ధాలు ఉన్న ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాగులో సుమారు మూడు కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు నిర్ధారించారు. �
ముదిగొండ : ముదిగొండలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్దాలను ముదిగొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కుంచం సు�
వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్లోని కాంగ్రెస్ గ్రంథాలయం భవనం బయట బాంబులతో కూడిన ఒక వాహనం ఉండటం కలకలం రేపింది. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. చట్టసభ్యులు, ఇతర సిబ్బంది, ప
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కనాచక్లో శుక్రవారం డ్రోన్ను కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి �