ఒడిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతన్న ఏడుగురి ముఠాను రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ పొలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.7కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి వీడ్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే గంజాయి వీడ్ ఆయిల్తో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం
గోవా నుంచి సికింద్రాబాద్ వస్తున్న వాస్కోడీగామ రైలులో ఆబ్కారీ ఎస్టీఎఫ్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1.5లక్షల విలువజేసే 48నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోక�
నగరంలోని పలుచోట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.4.36లక్షల విలువ చేసే 122 ఎల్ఎస్డీ బ్లాస్ట్లు, 16 గ్రాముల ఓజీ కుష్, 4.69గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకుని, నిం
నగరంలోని తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.1.26కోట్ల విలువ చేసే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సోమవారం ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. వివరాల్లోకి వెళితే..
నగరంలోని పలు చోట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దా డుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, వా రి వద్ద నుంచి 5.515కిలోల గంజా యి, మూడు బైక్లు, 10సెల్ఫోన్లను స్వాధ�
గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.278 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ధూల్పేటకు చెందిన సంజయ్ సిం�
నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.291కిలోల గంజాయి , మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స�