పరీక్ష రాసే గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుం
పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 -11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆరు పేపర్ల విధానం అమలవుతుండడం, పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సా ధించేందుకు,
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఉన్నత విద్యా శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. గురువారం ఆయన పరిగిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికం గా తనిఖీ చేసి విద్
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హైకోర్టును ఆశ్రయించిన 192 మంది పిటిషనర్లను కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైనది. ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ సారి ‘పది’ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంల�
ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, �
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్ �
విజయ గర్జన సభ | వరంగల్ నగర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘ�
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్
ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా