కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
పరీక్షలు రద్దు | మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జరిగే పలు పరీక్షలు రద్దయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.