PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామ
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలవగా నిజామాబాద్ జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. సెకండియర్ (జనరల్)లో మొత్తం 6
Nursing Officers | తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్
Exam results | రాష్ర్ట ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలల్లో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జే లావణ్య 541/600 మార్కులు సాధించి �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడా ది జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.schooledu.telangana.gov.in లో అందుబాటులో
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఓపెన్ టెన్త్లో 863 మంది అభ్యర్థులు హాజరుకాగ�
టీఎస్ ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
వివిధ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి బుధవారం తెలిపారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతామని, అందుకోసం అ
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అక్టోబర్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు. పదోతరగతిలో 35.69%, ఇంటర్మీడియట్లో 53.37% మంది పాసయ్యారు.