వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణను ఇచ్చింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం�
ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు.
ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కలిగిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కఠినంగా వ్యవహరిస్తున్నది.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ�
నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం తనిఖీలు నిర్వహిస్తున్నది. పద్మారావునగర్, అమీర్పేట, అశోక్నగర్ ఆర్టీసీ క్రాస్రోడ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలలో వారం రోజులుగా �
“జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి �
గ్రేటర్లో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతున్నది.
అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.