ఎలక్ట్రిక్ వాహనాలను గృహాలకు అవసరమయ్యే విద్యుత్తును నిల్వచేసే బ్యాటరీలుగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.
హైదరాబాద్ జిల్లాలో సోమవారం 131 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ వాహనాల రోడ్డు ట్యాక్స్ 24.69 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 46,300 ఉంటుంది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన మినహాయింపు విధానం�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. వచ్చే ఏడాది తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. సింగిల్ చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారును గుజరాత్ ప్లాంట్లో తయ�
భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్' అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి.
Amara Raja Group | అమర రాజా.. నూతన విభాగంలోకి అడుగుపెట్టబోతున్నది. ఇప్పటికే వాహనాలకు బ్యాటరీలు అందిస్తున్న సంస్థ..తాజాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ వర్గ
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.
Electric Bike Price | విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కో�
Electric Vehicles |విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమపై పిడుగు పడింది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీకి కోత పెడుతున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్�
కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. అయితే ఈవీ వాహనాల్లో బ్యాటరీల నాణ్యత దెబ్బతిని కొన్ని వాహనాలు