AP News | ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు గుడ్న్యూస్ చెప్పింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్ర�
గతేడాది కంటే రూ.96,917 కోట్లు తక్కువ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎసరు హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులను అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం ఎసరు పెడుతుందా?.. అనే అనుమానా�
ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది �
ఎమ్మెల్సీ కవిత | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు.
నిత్యావసరాల జాబితాలో చేరిన డ్రైఫ్రూట్స్ హోటళ్లలో పెరిగిన ‘టేక్-అవే’లు మధ్యతరగతి అలవాట్లలో మార్పులు కుటుంబానికి ఒక ‘అత్యవసర నిధి’ ‘ఆఫర్’ షాపింగ్కు అధికంగా మొగ్గు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగ