అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ వద్ద వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎదురుపడ్డారు.
చలో కొడంగల్'కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా చోట్ల పోలీసులు గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం మహబూబాబాద్లో పోలీసులు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను మ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అర్హులకు గొర్రెల యూనిట్ల పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హసన్పర్తి, జూలై 31: యాదవులు ఐక్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమ�
ప్రతిపాదనలు రూపొందిస్తున్న గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మారుమూల, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేయటం కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ఎర్రబెల్లికి ఎంపీడీవోల సంఘం వినతి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎంపీడీవోల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎంపీడీవోల సంఘం విన�
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో వడ్ల కుప్పకు నిప్పంటించి నిరసన ఎర్రబెల్లి యువసేన ఆధ్వర్యంలో ఆందోళన గిర్మాజీపేట, ఏప్రిల్ 11: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక�
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏప్రిల్ 3న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా