Deaths | అదనపు కమిషనర్ (Additional commissioner) గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీష్ (Manish) కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మనీష్ (Manish), ఆయన తల్లి శకుంతల (Shakuntala), సోదరి శాలిని (Shalini) కేరళలోని తమ నివాసంలో మృతిచెంది ఉన్నారు.
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయ
Monkeypox case | ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్ (Monkeypox) భారత్ (India) లోనూ కలకలం రేపుతోంది. తాజాగా కేరళ (Kerala) లో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాంతో మన దేశంలో మొత�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో క్రికెటర్�
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని (TTE) కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో (Ernakulam-Palakkad Express) ఈ ఘటన జరిగింది.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
Kerala tour : మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో కేరళ వెళ్లాల
IRCTC Kerala Tour | మీరు పర్యాటక ప్రియులా!.. ఈ వేసవిలో కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
నటి అమలాపాల్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవి (Thiruvairanikulam Mahadeva temple) దర్శనానికి వెళ్లిన ఆమెను అధికారులు ఆలయం వెలుపలే అడ్డుకున్నారు. బయట నుంచే అమ్మవారిని దర్శనం చేసుకో�
Omicron Variant: కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron Variant ) దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒమిక్రాన్ కేసులు